Blog Entry# 1964330
Posted: Aug 16 2016 (14:03)
8 Responses
Last Response: Aug 30 2016 (23:08)
నిజామాబాద్ అర్బన్, న్యూస్టుడే: నిజామాబాద్ -పెద్దపల్లి రైల్వేలైను పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ట్రాక్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడ మిగిలిన పనులు పూర్తిచేస్తున్నారు. ప్రస్తుతానికి పూర్తయిన ట్రాక్పై సోమవారం మొదటిసారి రెండు ప్యాసింజర్ బోగీలతో ఉన్న రైలును రైల్వే అధికారులు ప్రయోగాత్మకంగా నడిపించారు. ఇంతకుముందు రైల్వే ఇంజిన్ను మాత్రమే తిప్పారు. సోమవారం రెండు ఇంజిన్లు, రెండు ప్యాసింజర్ బోగీల రైలు విజయవంతంగా తిరిగింది. మార్చినాటికి రైళ్ల రాకపోకలు చేపట్టేందుకు రైల్వే అధికారులు సిద్ధమవుతున్నారు.
***
Trail Run in Nizamabad - Peddapalli route.
***
Source:...
more...